దేవాధిదేవా శ్రీ వాసుదేవా
కావుమయ్య నన్ను కరుణాలవాల ||దేవా||
ఈ వేళనా ఆరు శత్రులను
నీవే పారద్రోలి నిజభక్తుజేసి ||దేవా||
నే జేసిన పుణ్యఫలమొ
నా పూర్వజుల పుణ్యఫలమొ
శ్రీ జానకీశ ఈ జన్మమిచ్చి
నన్ను ధన్యునిగ భువి జేర్చితివి ||దేవా||
దేవాధిదేవా శ్రీ వాసుదేవా
కావుమయ్య నన్ను కరుణాలవాల ||దేవా||
ఈ వేళనా ఆరు శత్రులను
నీవే పారద్రోలి నిజభక్తుజేసి ||దేవా||
నే జేసిన పుణ్యఫలమొ
నా పూర్వజుల పుణ్యఫలమొ
శ్రీ జానకీశ ఈ జన్మమిచ్చి
నన్ను ధన్యునిగ భువి జేర్చితివి ||దేవా||
6:28 అపరాహ్నం వద్ద జూన్ 17, 2008 |
ఈ కృతి పేరుకి మైసూరు వాసుదేవాచార్యులదే ఐనా దీనికి ఆదరణ తీసుకువచ్చింది బాలమురళీనే. ఆయన ఎంత ఆదరణ తీసుకువచ్చారంటే వాసుదేవాచార్యులే ఒక సందర్భంలో “ఆ కృతి బాలమురళీదే. దాన్ని నేను రాసానని కూడా నాకు గుర్తు లేదు. దానిని ఉద్ధరించింది బాలమురళీనే కాబట్టి అది ఆయన కృతే” అన్నార్ట.